రైలులో ప్రయాణిస్తూ.. దాంట్లో వడ్డించిన ఆహారం తిని 40 మంది ప్రయాణికులు అస్వస్థతకు గురైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. చెన్నై నుంచి పూణెకు వస్తున్న భారత్ గౌరవ్ యాత్ర రైలులో రైల్వే ఆహారం తిని 40 మంది అస్వస్థతకు గురయ్యారని చెబుతున్నారు.
తనతో సహజీవనం చేసే యువకుడి ఫోన్లో 13 వేలకు పైగా నగ్న ఫోటోలు ఉండటాన్ని చూసి యువతి షాక్ అయ్యింది. అందులో తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు ఫోటోలు ఉండటాన్ని గమనించి వారికి తెలిపింది. అందరూ సైబర్ పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందిత
ఎదురింటి వ్యక్తిపై తుపాకీతో కాల్పులు జరిపిన దుండగులను కర్ర చూపించి, పరుగెత్తించింది ఓ మహిళ. ఈ ఘటన హర్యానాలో గల భివానీలో జరిగింది. ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
సెన్సార్ బోర్డుకు లంచం ఇచ్చాననే ఆరోపణలకు సంబంధించి హీరో విశాల్ సీబీఐ విచారణకు హాజరయ్యారు. అధికారులకు అన్ని వివరాలు తెలియజేశానని, విచారణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.
వంట నూనె, ఇతర ఇంధన మిశ్రమంతో బోయింగ్ ఫ్లైట్ నడిపించి చరిత్ర సృష్టించింది వర్జిన్ అట్లాంటిక్ ఏవియేషన్ సంస్థ. హిత్రో నుంచి న్యూయార్క్కు మంగళవారం ఆ విమానం బయల్దేరింది.
రూ.6 లక్షల కరెన్సీ నోట్లతో పట్టుబడ్డ ఎక్సైజ్ శాఖ సీఐ అంజిత్ రావుపై శాఖపరమైన చర్యలు తీసుకున్నారు. ఆయనను సస్పెండ్ చేస్తున్నామని ఎక్సైజ్ శాఖ ప్రకటించింది.
ప్రతి ఒక్కరూ బరువు తగ్గాలని కోరుకుంటారు. దాని కోసం జిమ్, వర్కవుట్, డైట్ ఇలా రకరకాల టెక్నిక్ లు వాడుతూ బరువు తగ్గుతున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో షుగర్ను నివారించేందుకు ఇతర రకాల ఆహారాలను వాడే వారి సంఖ్య పెరిగింది. బరువు తగ్గించే ప్రయాణంలో ప్
ఒక స్విగ్గీ డెలివరీ ఏజెంట్ ఫుడ్ డెలివరీ చేసే క్రమంలో చేసిన ఓ పనికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఓ కస్టమర్ ఆ విషయాన్ని ట్విట్టర్ వేదికగా షేర్ చేయగా, ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.