రాజస్థాన్లోని భివాడికి చెందిన అంజు సుమారు 5 నెలల తర్వాత పాకిస్తాన్ నుండి భారతదేశానికి తిరిగి వచ్చింది. అంజు భర్త నస్రుల్లా ఆమెను వాఘా బోర్డర్లో డ్రాప్ చేయడానికి వచ్చాడు.
జాతీయ అవార్డులపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లు మన దర్శక నిర్మాతలు అవార్డుల కోసం ఆప్లై చేశారా అనే సందేహాం వ్యక్తం చేశారు. తన మూవీ యానిమల్ ప్రమోషన్స్లో కామెంట్స్ చేశారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనపై రాసిన పుస్తకాన్ని సోనియా గాంధీ ఆవిష్కరించనున్నారు.
గ్యాస్ సిలిండర్ లీక్ కావడం వల్ల నలుగురు దుర్మరణం చెందారు. కొత్త గ్యాస్ సిలిండర్కు రెగ్యులేటర్ను సరిగా అమర్చలేదు. దీంతో గ్యాస్ లీక్ కావడంతో ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో కుటుంబంలోని నలుగురు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణి
తమిళ స్టార్ హీరో, డీఎండీకే అధినేత విజయకాంత్ను ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అత్యంత విషమంగా ఆయన ఆరోగ్యం ఉందని, మరో 14 రోజుల పాటు ఆయన ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
నవంబర్ 30న వికాస్ భారత్ సంకల్ప్ యాత్ర లబ్ధిదారులతో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడనున్నారు. ఈ సంభాషణ గురువారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించబడుతుంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ హైదరాబాద్ చేరుకున్నారు. మైసూర్లో జరుగుతోన్న గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుని సిటీ వచ్చేశారు. రేపు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
సౌతాఫ్రికాతో జరిగే వైట్ బాల్ సిరీస్కు విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండరట. ఈ మేరకు బీసీసీఐకి రన్నింగ్ మిషన్ లేఖ రాశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం అందుబాటులో ఉంటారని తెలిసింది.