ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం.. ఓటు వేసి అభివృద్ధికి పాటు పడే నేతను ఎన్నుకోవాలి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రోజు పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
రణబీర్ కపూర్ యానిమల్ డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్లలో వేగం పెంచారు. సందీప్ రెడ్డి వంగా, సోదరుడు ప్రణయ్ సినిమా ప్రమోషన్స్ కోసం బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
పీరియడ్స్ సమయంలో మహిళలు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. విపరీతమైన రక్తస్రావం, కడుపునొప్పి, తుంటిలో బిగుసుకుపోవడంతో పాటు, కొంతమంది మహిళలకు కాళ్లలో విపరీతమైన నొప్పి కూడా ఉంటుంది. నిజానికి ఈ నొప్పి హార్మోన్ల మార్పుల వల్ల వస్తుంది. ఇది సాధారణమైనద
మీరు మాంసాహారులైతే కచ్చితంగా చేపలను తినడానికి ఇష్టపడతారు. చేప ఒక పోషకాహారం. ఇందులో లీన్ ప్రొటీన్, విటమిన్ డి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. చేపలు తినడం వల్ల మెదడు మెరుగ్గా పనిచేయడమే కాకుండా మొత్తం ఆరోగ్యం, రోగనిరోధక శక్తిని పెంచడం
రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన తాజా చిత్రం యానిమల్. సందీప్ రెడ్డి వంగా ఈ మూవీకి దర్శకత్వం వహించారు. నిజానికి ఎప్పుడో ప్రేక్షకుల ముందుకురావాల్సిన ఈ సినిమా వాయదా పడుతూ ఇప్పటికి విడుదలకు రెడీ అయింది. కాగా,
జలపాతంలో 11 మంది అయ్యప్పస్వాములు గల్లంతయ్యారు. స్థానికుల సమాచారం మేరకు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది అయ్యప్ప స్వాములను కాపాడారు. 11 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
త్వరలో ఏపీలో 6 లక్షల మందికి ఉద్యోగాలు లభించనున్నాయని, 94 ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయని సీఎం జగన్ తెలిపారు. నేడు వర్చువల్గా ఆయన పలు పరిశ్రమలను ప్రారంభించారు. ఇప్పటి వరకూ ఏపీలో 86 వేల మందికి ఉపాధి లభించినట్లుగా వెల్లడించారు.