కేంద్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు డ్రోన్లను ఇవ్వనుంది. డ్రోన్లపై శిక్షణ ఇచ్చి వారి ఉపాధికి తోడ్పడనుంది. ఈ డ్రోన్లను రైతులకు అద్దెకు ఇచ్చి మహిళా సంఘాలు ఆదాయం పొందొచ్చు. కేంద్రం అందించే ఈ డ్రోన్ల సాయంతో ఎరువుల వాడకం, పురుగు మందుల పిచికారీ వంట
అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ నికర విలువ ఒక్కసారిగా పెరిగింది. ఒక్క రోజే రూ.లక్ష కోట్ల ఆదాయం రావడంతో సంపన్నుల జాబితాలో ఆయన మరో రెండు స్థానాలు ఎగబాకారు. దీంతో ఆయన ప్రపంచ కుబేరుల్లో టాప్20 జాబితాలోకి ఎంట్రీ ఇచ్చారు.
ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేష్ కుమార్ పదవీకాలం పొడిగింపునకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఢిల్లీ ప్రధాన కార్యదర్శిని నియమించే హక్కు, అధికారం కేంద్రానిదేనని సుప్రీంకోర్టు పేర్కొంది.
నటి ప్రగతి నేషనల్ లెవర్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొని కాంస్య పతకాన్ని సాధించారు. ఈ విషయాన్ని ఆమె చెబుతూ ఓ వీడియోను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియోకు నెటిజన్లు ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.