సలార్ రిలీజ్ టైం దగ్గర పడుతోంది. డిసెంబర్ 22న ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రిలీజ్ కానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కానీ ప్రభాస్ విషయంలో మాత్రం ఓ న్యూస్ షాకింగ్గా మారింది.
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్షన్లో బాలీవుడ్ నుంచి వచ్చిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనిమల్.. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబడుతోంది. 500 కోట్ల దిశగా దూసుకుపోతోంది. ఇప్పటి వరకు ఎంత రాబట్టిందంటే?
రష్యా-భారత్ సంబంధాల వలన ఢిల్లీకి తీవ్ర నష్టం వచ్చిందని అంటున్న వార్తలపై కేంద్రమంత్రి ఎస్ జయశంకర్ స్పందించారు. ఈ రెండు దేశాల మైత్రీ కారణంగా ఎలాంటి నష్టం జరగలేదని, పైగా మంచే జరిగిందని అన్నారు. ఈ బంధం ఈనాటిది కాదని గత 60 ఏళ్లుగా కొనసాగుతోందన్నార
బ్లాక్ బస్టర్ మూవీ అఖండక సీక్వెల్ ఉంటుందని గతంలోనే చెప్పాడు బోయపాటి శ్రీను. కానీ చాలా సమయం పడుతుందని అన్నాడు. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. అఖండ రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. షూటింగ్ కూడా అప్పుడేనని అంటున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరో, నేచురల్ స్టార్ నాని 'హాయ్ నాన్న' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉన్నాడు. మరో నాలుగు రోజుల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రాగా, విపరీతంగా ఆకట్టుకుం
చంద్రయాన్-3 ప్రయోగంలో భాగంగా జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ప్రొపల్షన్ మాడ్యుల్ తిరిగి భూ కక్ష్యలోకి మళ్లించినట్లు తాజాగా ఇస్రో తెలిపింది. దీనితో భూమిపై మరిన్ని ప్రయోగాలు చేయొచ్చని వెల్లడించింది.
బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఈమధ్యనే టైగర్3 మూవీలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. టైగర్3 మూవీ బాక్సాఫీసు వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించింది. కత్రినా కైఫ్ ఫీమేల్ లీడ్ రోల్లో నటించిన ఈ మూవీ రూ.450 కోట్ల వరకూ వసూలు చేసింది. తాజాగా కత్రినా త
వరుస హిట్లతో ఫుల్ జోష్ మీద ఉన్న బాలీవుడ్ బాద్షా షారుక్ఖాన్ నటించిన డంకీ సినిమా ట్రైలర్ వచ్చేసింది. కామెడీ, ఎమోషన్స్తో కలగలిపిన డంకీ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.