తెలంగాణ సీఎం అభ్యర్థిని మంగళవారం సాయంత్రంలోపు ప్రకటిస్తామని కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. నేటి సాయంత్రం డీకే శివకుమార్..సీఎం అభ్యర్థి పేరున్న సీల్డ్ కవర్ను హైదరాబాద్కు తీసుకొచ్చి
సీఎం అభ్యర్థి పేరును ప్రకటిం
సింగరేణి సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు తేదీ ఖారారైంది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వల్ల సింగరేణి ఎన్నికలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలను ఈ నెల నిర్వహించనున్నారు.
ఏపీ ప్రజలకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. ఈ నెలలో కొత్తగా 1.42 కోట్ల ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా రెండో దశను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.
బ్రిటన్ ఎన్నికల నేపథ్యంలో కొత్త నిబంధనలను అమలులోకి తీసుకురానుంది. ముఖ్యంగా వీసాకు సంబంధించి కొత్త రూల్స్ ప్రవేశపెట్టనుంది. ఆ కొత్త రూల్స్ అమలులోకి వస్తే భారతీయులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
ప్రో కబడ్డీ పదో సీజన్ ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఈ సీజన్లో 5వ మ్యాచ్ జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ 9వ సీజన్ విజేత పుణేరి పల్టాన్ మధ్య జరిగింది. మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలిచారో తెలుసుకుందాం.
అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించిన కాంగ్రెస్ పార్టీలోకి పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఎంతమంది ఎమ్మెల్యేలు వెళ్లనున్నారంటే?
బిగ్బాస్7లో ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. నామినేషన్స్లో అమర్, ప్రశాంత్, యావర్, శోభాశెట్టి, ప్రియాంకలు నిలిచారు. వాదోపవాదాల మధ్య గొడవల మధ్య ఈ నామినేషన్స్ ప్రక్రియ కొనసాగింది.
ఆంధ్రప్రదేశ్లో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంది. నెల్లూరు, తిరుపతి జిల్లాలు పూర్తిగా జలమయం అయ్యాయి. నిజాంపట్నం వద్ద 20 ఏళ్ల తర్వాత 10వ నెంబర్ ప్రమాద హెచ్చరికను వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు.