నాగచైతన్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెబ్ సిరీస్ దూత. ఈ సిరీస్ మొత్తం వర్షంలోనే ఉంటుంది. అందుకోసం 300 పైగా ట్యాంకర్ల నీటిని వాడామని నిర్మాత శరత్ మారార్ తెలిపారు.
సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. ఎల్లుండి రేవంత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకం. ప్రతీ ఒక్కరూ తమ పెళ్లి ఉన్నంతలో అంగరంగ వైభవంగా చేయాలని భావిస్తారు. ముఖ్యంగా మన భారత దేశంలో పెళ్లికి మరదలు వరుస అయ్యే వారిని లేదా కోడలు వరసయ్యే వారిని చేసుకుంటూ ఉంటారు.
భారతదేశంలో సురక్షితమైన నగరాల జాబితాను ఎన్సీఆర్బీ వెల్లడించింది. అందులో ప్రథమ స్థానంలో కోల్కతా ఉంది. మొదటి స్థానంలో కోల్కతా ఉండడం ఇది మూడో సారి కావడం విషేశం. తరువాత స్థానాల్లో ఏ నగరాలు ఉన్నాయి? హైదరాబాద్ స్థానం ఎంత? అనేది తెలుసుకుందాం.
కర్ణాటకలో ఘోరం చోటు చేసుకుంది. బతుకుదెరువు కోసం బీహార్ నుంచి కర్ణాటకకు వలస వెళ్లిన కూలీలు చనిపోయారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని విజయపురలోని రాజ్ గురు ఇండస్ట్రీస్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లో సోమవారం రాత్రి గోదాంలో స్టోరేజీ యూనిట్ కుప్
వరుస భూకంపాలతో ఆగ్నేయాసియా దేశమైన ఫిలిప్పీన్స్ వణుకుతోంది. గత రెండు, మూడు రోజుల నుంచి దేశంలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవిస్తున్నాయి. దీంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
అవివాహిత మహిళలకు సరోగసీకి అనుమతి ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
ఫ్లేర్ గన్తో ఒక వ్యక్తి ఇంట్లో కాల్పులు జరుపుతుండడంతో అక్కడికి పోలీసులు చేరుకున్నారు. వెంటనే పోలీసులపై కాల్పులు మొదలు పెట్టాడు. అకస్మాత్తుగా ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. ఇల్లు కాలి బూడిదయ్యింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాల
2024లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ విజయాలను నిలువరించే లక్ష్యంతో ఏర్పడిన ఇండియా కూటమి కీలక సమావేశం బుధవారం జరగనున్నట్లు ప్రకటించారు.