బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెడుతునే ఉన్నాడు ప్రభాస్. రెండు మూడు సినిమాలు సెట్స్ పై ఉండగానే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లాక్ చేస్తున్నాడు. సలార్, కల్కి, మారుతి ప్రాజెక్ట్, స్పిరిట్ తర్వాత ప్యూర్ లవ్ స్టోరీ చేయబోతున్నాడు ప్రభాస్. తాజాగా ఈ సి
కోలీవుడ్ స్టార్ బ్రదర్స్ సూర్య, కార్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదు. ఈ బ్రదర్స్ కేవలం రీల్ హీరోలు మాత్రమే కాదు.. రియల్ హీరోలు కూడా. ప్రస్తుతం చెన్నై వరదల్లో చిక్కుకుంది. దీంతో తమవంతు సాయం అందించారు సూర్య, కార్తి.
యంగ్ హీరో నితిన్ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమాతో ఈ వారంలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ క్రమంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నితిన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
మూడు రాష్ట్రాల్లో బీజేపీ చేతిలో కాంగ్రెస్ ఓడిపోయింది. దీంతో ఓటమి పార్టీ నిధులపైనా ప్రభావం చూపుతుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కాంగ్రెస్ విరాళాలు 17 శాతం తగ్గాయి.
పెళ్లికాకముందే ప్రెగ్నెంట్ అయిన శోభ బిడ్డను పెంచే స్థోమత లేక అమ్మేస్తుంది. ఎన్నో ఏళ్లుగా పిల్లలకోసం ట్రై చేసి వేరే అప్షన్ లేక విద్యా, బాలన్ దంపతులు బిడ్డను అడాప్ట్ చేసుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. సంవత్సరం తరువాత తన బిడ్డ తనకు కావాల
గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణిసేని అధ్యక్షుడు సుఖ్దేవ్ సింగ్ మరణించారు. జైపూర్లోని ఆయన నివాసంపై కాల్పులు జరిగాయి. సోఫాలో కూర్చున్న సుఖ్ దేవ్ సింగ్ పై ఇద్దరు దుండగులు తుపాకులతో విచక్షణారహితంగా కాల్