ఎన్నడూ లేని విధంగా ఈ సారి మన ఇండియన్ సినిమాలను తెగ ఊరిస్తోంది ఆస్కార్ అవార్డ్. గత కొద్ది రోజులుగా ఆస్కార్ రేసులో ఆర్ఆర్ఆర్ పక్కా అంటూ.. హాలీవుడ్ ప్రిడిక్షన్స్ చెబుతూ వస్తున్నాయి. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఆర్ఆర్ఆర్కు ఆస�
బీఆర్ఎస్ పార్టీని క్రమంగా సీఎం కేసీఆర్ విస్తరిస్తూ వస్తున్నారు. ఏపీకే కాదు తెలంగాణకు కూడా రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. ఖమ్మంలో తొలి బహిరంగ సభ కూడా నిర్వహిస్తున్నారు. సీఎంలు, మాజీ సీఎంలు తరలి వస్తున్నారు. ప్లాన
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆవేశంతో ఉగిపోలేదు… ఎక్కడా అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరు తీయలేదు…! కానీ సూటిగా మాత్రం వారికి చెప్పాల్సింది చెప్పేశారు… కేటీఆర్ పేరు ఓసారి తీసినప్పటికీ… ఆయనతో ఉన్న మంచి ఫ
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా అనగానే.. ఎగిరి గంతేశారు మెగా ఫ్యాన్స్. అందుకు తగ్గట్టే శంకర్ స్పీడ్ చూసి.. అనుకున్న దానికంటే ముందే ఈ సినిమా థియేటర్లోకి వస్తుందని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా.. ఆగిపోయిన �
సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి ఫైరయ్యారు. ఈ నెల 18వ తేదీన ఖమ్మం నూతన కలెక్టరేట్ భవనాన్ని కేసీఆర్ ప్రారంభిస్తారు. ఆ ప్రాంగణంలోనే బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. దీంతో పొలిటికల్ హీట్ నెలకొంది. కాంగ్రెస్ పార్ట�
బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధే శ్యామ్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయినా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు కదా.. రోజు రోజుకి పెరుగుతునే ఉంది. ఎందుకంటే.. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఇండియాలో ఏ హీరోకి లేనన్ని భారీ ప్రాజెక్ట్స్ ఉన్నా�
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత వారం ఆరోగ్య పరీక్షల నిమిత్తం సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కాగా.. అన్ని పరీక్షల తర్వాత ఆమె ఈ రోజు ఆస్పత్రి నుంచి డిశ్చార
కేంద్ర సహాయ శాఖ మంత్రి కిషన్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలకు తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఛాలెంజ్ విసిరారు. తమ తెలంగాణలో జరిగినంత అభివృద్ధి.. కాంగ్రెస్, బీజేపీ లు పాలిస్తున్న ఏ రాష్ట్రంలోనైనా జరిగిందో లేదో చూపిస్తే…
ఏపీ మంత్రి రోజా కి… మెగా స్టార్ చిరంజీవి కౌంటర్ ఇచ్చారు. ఆయన నటించిన వాల్తేరు వీరయ్య సినిమా త్వరలో విడుదలకు సిద్ధమౌతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఆయన వరసగా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే తనపై వచ్చిన ఆరోపణలు, కొందరు రాజ�
కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో కాంగ్రెస్ నేత మల్లు రవిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయనను నిందితుడిగా చేర్చారు. అంతకుముందు వార్ రూమ్ తన పర్యవేక్షణలోనే కొనసాగేదని.. తనకు నోటీసులు ఇవ్వకుండా సునీల్ కనుగోలును విచారించడం ఏంటీ �