చలికాలంలో కొన్ని రకాల ఆహారాలు అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. ఈ సీజన్లో కొన్ని రకాల పదార్థాలు తీసుకోకుంటే చాలా మంచిది. మరి ఆ ఆహారాలేంటో ఒకసారి తెలుసుకుందాం.
తెలంగాణలో డిసెంబర్ 28వ తేది నుంచి జనవరి 6వ తేది వరకు ప్రజా పాలన కార్యక్రమం సాగనుంది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్ పథకం అమలు అవుతోంది. అందులో మరో స్కీం.. రూ.500కే గ్యాస్ సిలిండర్.. ఆ పథకం.. విధి, విధానాలపై తెలంగాణ ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. పథకం గురించి పలు అంశాలను పరిగణలోకి తీసుకొని, ఎంపిక చేయనుంది.
ఎన్నికల వ్యుహకర్త ప్రశాంత్ కిశోర్ విజయవాడలో ప్రత్యక్షం అయ్యారు. ఆయనతో టీడీపీ యువనేత నారా లోకేశ్ ఉన్నారు. తన తండ్రి, టీడీపీ అధినేత చంద్రబాబు వద్దకు పీకేను లోకేశ్ తీసుకొచ్చారు.
2024 లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సన్నద్ధం అవుతోంది. పీ చిదంబరం నేతృత్వంలో మేనిఫెస్టో కమిటీని ప్రకటించింది. 16 మంది సభ్యులను కూడా నియమించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటన చేశారు.