దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తెలంగాణలో కూడా కరోనా కేసులు నమోదవుతుండటంతో వైద్య అధికారులు అలర్ట్ అయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి కరోనా పాజిటివ్ రావడంతో వైద్య సిబ్బంది ప్రత్యేక చర
ప్రస్తుతం కోవిడ్ వేరియంట్ జేఎన్.1 ప్రజలను వణికిస్తోంది. రోజురోజుకి దేశంలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ వేరియంట్ జేఎన్.1 తొందరగా వ్యాపించడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మంత్రివర్గంలో చేరడానికి మొత్తం 28 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో 18 మంది కేబినెట్ మంత్రులు, 6 మంది స్వతంత్ర బాధ్యతలు కలిగిన రాష్ట్ర మంత్రులు, 4 మంది రాష్ట్ర మంత్రులు ఉంటారు. మంత్రుల పూర్తి జాబితా ఇదే..
క్రిస్మస్ దగ్గర పడింది. ప్రపంచ వ్యాప్తంగా వేడుకలకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ విందు కలకలం రేపింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టగానే మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగి.. సీట్లు దొరకడం లేదు. ఈ నేపథ్యంలో సీట్లకోసం మహిళలు దారుణంగా కొట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో త
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సలార్ చిత్రం కలేక్షన్ల సునామిని సృష్టిస్తుంది. విడుదలైన అన్ని ఏరియాలో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. తాజాగా మేకర్స్ ఈ సలార్ మేకింగ్ వీడియోను విడుదల చేశారు.