నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాలపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రమాదాలు చాలా బాధాకరం అన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
తన ప్రేమను అంగీకరించలేదని ఓ యువతిని సజీవదహనం చేశాడు ఓ ట్రాన్స్జెండర్. తాను ట్రాన్స్జెండర్ అని తెలిసి వేరే అతనితో రిలేషన్లో ఉంది. అదే సమయంలో ట్రాన్స్జెండర్ కూడా యువతి ప్రేమించిన అతనిపై మనసుపడ్డాడు. విషయం తెలియడంతో దారుణం యువతిని చంపేశాడ
డైరక్టర్ ప్రశాంత్ నీల్, హీరో ప్రభాస్ కాంబోలో వచ్చిన సలార్ పార్ట్-1 సీజ్ఫైర్ డిసెంబర్ 22న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈక్రమంలో తాజాగా ఓ ఇంటర్వూలో ప్రభాస్ ఆసక్తికర విషయాలు తెలిపాడు.
తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి రేవంత్ రెడ్డి తన మార్క్ పాలనను కొనసాగిస్తున్నారు. ఈక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం వచ్చే ఏడాది జనవరి 22న జరగనుంది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ ఆలయానికి ఎన్నో విశిష్టతలు, ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఆలయానికి ఎన్ని విపత్తులు వచ్చినా ఏళ్లపాటు తట్టుకుని నిలబడేలా డిజైన్ చేశారు.
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే దివి వాద్యా ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ లుక్స్ పోస్ట్ చేస్తూ ఉంటుంది. మోడలింగ్ రంగం నుంచి సినిమా ఇండస్ట్రీలోకి దివి అడుగుపెట్టింది. టాలీవుడ్ మొదట లెట్స్ గో, సీన్ నెంబర్ 72 సహా పలు చిత్రాల్లో హీరోయిన్గా నటించి మెప
ప్రభాస్ సలార్, షారుఖ్ ఖాన్ డంకీ సినిమాలు అంతగా బాలేవని, ఈ సినిమాలు జనాలను పిచ్చోళ్లను చేసేలా ఉన్నాయంటూ నటి పాయల్ ఘోష్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఆమె ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఆరు గ్యారెంటీల అమలుకు కాంగ్రెస్ సర్కారు సిద్ధమైంది. ఆరు గ్యారెంటీలకు సంబంధించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.