ఉచిత ప్రయాణం నేపథ్యంలో మహిళలకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. తక్కువ దూరం వెళ్లే మహిళలు ఎక్స్ ప్రెస్ బదులుగా పల్లెవెలుగు ఎక్కాలని సూచించారు.
ఒక్కరోజు గ్యాప్లో ఇద్దరు బడా హీరోల సినిమాలు పాన్ ఇండియా రేంజ్లో భారీ ఎత్తున రిలీజ్ అయ్యాయి. ప్రభాస్ నటించిన సలార్, షారుఖ్ నుంచి డంకీ సినిమాలు థియేటర్లోకి వచ్చాయి. మరి సలార్ వర్సెస్ డంకీలో ఎవరు హిట్ కొట్టారు?
హీరోలకు ఎలివేషన్ ఇవ్వాలంటే నీల్ తర్వాతే.. ఎవ్వరైనా అనేలా కెజియఫ్ సిరీస్, సలార్ పార్ట్ వన్ను తెరకెక్కించాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్కు హిట్ నీల్.. షారుఖ్ ఖాన్కు మాత్రం రెండో దెబ్బ గట్టిగా వేశాడు.
ఒకప్పుడు టాలీవుడ్ స్టార్స్తో నటించిన తాప్సీ.. ప్రస్తుతం బాలీవుడ్లో ఫుల్ బిజీగా ఉంది. తెలుగులో ఒక్క సినిమా కూడా చేయడం లేదు. అమ్మడి ఫోకస్ అంతా హిందీ సినిమాల మీదే ఉంది. తాజాగా డంకీ సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చిన తాప్సీ.. తనను ఓ అబ్బాయి దూరం పె
ప్రస్తుతం ఎక్కడ చూసిన సలార్ గురించే చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా హీరోలకు ఎలివేషన్ ఇవ్వాలంటే నీల్ తర్వాతే.. ఎవ్వరైనా అనేలా సలార్ పార్ట్ వన్ను తెరకెక్కించాడు ప్రశాంత్ నీల్. అయితే ఈ సినిమాలో సలార్ సెకండ్ పార్ట్ టైటిల్ రివీల్ చేశాడు నీల్.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన దళపతి విజయ్ తాజా యాక్షన్ థ్రిల్లర్ లియో బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఓటీటీలో విడుదలైన ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన లభించింది. 2023లో ఓపెనింగ్ డే కోసం 100 కోట్ల అడ్వాన్స్ బుకిం
బాహుబలి2 తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన ప్రతి సినిమా.. డే వన్ వంద కోట్లకు పైగా ఓపెనింగ్స్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు సలార్ కూడా భారీ ఓపెనింగ్స్ రాబట్టే ఛాన్స్ ఉందంటున్నారు. అది కూడా హిట్ టాక్ పడడంతో మామూలుగా ఉండదని లెక్కలు వేస్త
రెజ్లర్ భజరంగ్ పునియా ఢిల్లీలో తన పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేస్తున్న వీడియోను భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ షేర్ చేశారు. ఆ వీడియోను చూస్తుంటే హృదయం ముక్కలవుతోందని కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో కాస్తా నెట్టింట వైరల్ అవుతోంది.
సీబీఐ మాజీ జేడీ లక్ష్మి నారాయణ 'జై భారత్ నేషనల్ పార్టీ' పేరుతో కొత్త పార్టీని ప్రారంభించారు. అలాగే నేడు 'తెలుగు సేన పార్టీ' అనే పేరుతో ప్రముఖ సినీ నిర్మాత సత్యారెడ్డి కూడా కొత్త పార్టీని స్థాపించారు.
బ్యాక్టీరియాకు నోబెల్ విజేత, 'విశ్వకవి' రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు మీదుగా 'ప్లాంటోయా ఠాగూరై' అని నామకరణం చేసినట్లు విశ్వభారతి యూనివర్సిటీకి చెందిన ఆరుగురు పరిశోధకుల బృందం తెలిపింది.