అనకాపల్లి ఎస్పీ కార్యాలయం సమీపంలో గల ఈవీఎం గిడ్డంగిని జిల్లా రెవిన్యూ అధికారి సత్యనారాయణరావు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో శుక్రవారం తనిఖీ చేశారు. ప్రధాన ద్వారం సీల్,సీసీ కెమెరాలను పరిశీలించారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించా
ASR: పాడేరు జిల్లా ఆస్పత్రిలో బ్లడ్ టెస్ట్ రిపోర్టుల కోసం గిరిజన రోగులు గంటల తరబడి ఎదురు చూస్తున్నారని కలెక్టరేట్ ఎస్సీ, ఎస్టీ జిల్లా కమిటీ సభ్యుడు చేండా లోహితాసుడు ఆరోపించారు. ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్న రోగులకు సమయానికి రిపోర్టులు అం
KNR: SRR కళాశాలలో జంతుశాస్త్ర విభాగ ఆధ్వర్యంలో ‘ఫ్లేవర్ ఫియస్టా’ పేరుతో విద్యార్థులు తెలంగాణ సాంప్రదాయ వంటకాలను ప్రదర్శించారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రిన్సిపల్ రామకృష్ణ మాట్లాడుతూ.. ఇటువంటి ప్రదర్శనలు విద్యార్థుల్లో సృజనాత్మకతతో
SRD: రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తున్నట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. జహీరాబాద్ పట్టణంలో శుక్రవారం ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రారంభించారు. అనంతరం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. రోడ్డు ప్
NZB: కమ్మర్పల్లి మండలం బషీరాబాద్లో GP ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కంటి వైద్యుడు డాక్టర్ టి.శ్రీనివాస్ 95 మందికి కంటి పరీక్ష చేశారు. వారిలో 17 మంది బాధితులకు కంటి ఆపరేషన్లు అవసరం ఉందని గుర్తించారు. నేత్ర పరీక్షలపై
TG: మార్చి 5న HYDలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడు సూర్యవిక్రమాదిత్య వివాహం జరగనుంది. తన కుమారుడి వివాహానికి రావాలని ఇప్పటికే భట్టి విక్రమార్క.. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో సహా పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందించారు. ఈ క్రమంలో ఇవాళ
VZM: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందజేస్తున్న మధ్యాహ్నం భోజనంలో మెనూ సక్రమంగా అమలు చేయాలని వేపాడ ఎంఈవో ఎన్ నాగభూషణరావు కోరారు. శుక్రవారం ఆయన చామలాపల్లి అగ్రహారం ఎంపీపీ పాఠశాలను వార్షిక తనిఖీల్లో భాగంగా సందర్శించారు. టీచర్స్ హ్యాండ్ బ
SKLM: ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రి పై కొలువున్న శ్రీ కనక దుర్గమ్మ అమ్మవారిని శుక్రవారం దర్శించుకున్నారు. ఈ మేరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి, అమ్మవారి తీర్థప్రసాదాలు అందజే
VSP: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరము 15 వినతులు వచ్చినట్టు జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకారరావు తెలిపారు. మధురవాడ జోన్కు 1, ఈస్ట్ జోన్ 5, సౌత్ జోన్ 2, నార్త్ జోన్ 4, పెందుర్తి జోన్ 3 వినతులు వచ్చాయి. వి
మిరియాలు శ్వాసకోశ సంబంధిత సమస్యలకు అత్యుత్తమ మందు. మిరియాల పొడిని నెయ్యితో లేదా తేనెతో తీసుకుంటే మొండి దగ్గు, గొంతులో పేరుకుపోయిన కఫం కరిగిపోతాయి. ఇందులో ఉండే ‘పైపెరిన్’ అనే పదార్థం మనం తీసుకునే ఆహారంలోని పోషకాలను శరీరం గ్రహించేలా చేస్