TPT: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అలిపిరి గరుడా కూడలి వద్ద పలువురు వైసీపీ నేతలు నిరసన తెలిపారు. ఈ మేరకు పలువురు నాయకులపై అలిపిరి PSలో కేసు నమోదయింది. పోలీస్ యాక్ట్ – 30 అమలులో ఉండగా ధర్నా నిర్వహించడమే కాకుండ
VZM: భారత సైన్యంలో అగ్నివీర్ ఉద్యోగాల భర్తీకి అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతున్నట్ల సెట్విజ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వి.విశ్వేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 1, 2026 వరకు www.joinindianarmy.nic.in వెబ
భారత్ ఈ ఏడాది OCT-NOVలో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లి ఆతిథ్య జట్టుతో 3 వన్డేల సిరీస్ ఆడనుంది. అలాగే 5 T20లు, 2 టెస్టుల సిరీసుల్లోనూ తలపడనుంది. అయితే 2027 వరల్డ్ కప్ ముంగిట 3 వన్డేలకు బదులు 5 ఆడాలని, 5 T20లకు బదులు 3 సరిపోతాయని BCCIకి NZC ప్రతిపాదించినట్లు సమాచారం. ఇదే
SKLM: రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎమ్డీ.ఫరూక్ను ఆయన కార్యాలయంలో పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు మర్యాదపూర్వకంగా బుధవారం కలిశారు. కొత్తూరు మండల కేంద్రాల్లో ఉన్న జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు నిర్మించాలని, నియోజకవర్గంలో నూతన
AP: అసెంబ్లీలో APPSC నియామకాల చట్ట సరవణ బిల్లును మంత్రి లోకేష్ ప్రవేశపెట్టారు. గతేడాది సెప్టెంబరు 27న అసెంబ్లీలో బిల్లు ఆమోదించి మండలికి పంపినట్లు తెలిపారు. మండలిలో బిల్లు ప్రవేశ పెట్టలేదని.. దీంతో వంద రోజులు దాటడంతో మళ్లీ బిల్లు అసెంబ్లీకి వచ్చి
KDP: వేంపల్లె పట్టణ సమీపంలోని పులివెందుల-కడప బైపాస్ రోడ్డులో బుధవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.కారు, బైకు ఢీ కొనడంతో ఈ ఘటనలో వేంపల్లెకు చెందిన ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసు
KMM: ఏన్కూరు మండలంలో మంగళవారం మానవత్వాన్ని మంటగలిపే ఘటన జరిగింది. 63 ఏళ్ల వ్యక్తి, బాలికకు బిస్కెట్ ఆశ చూపి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. దీనిని గమనించిన స్థానికులు స్పందించి నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన ఇంటర్ సెకండియర్ మ్యాథ్స్, సివిక్స్ పరీక్షకు 229 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు DVEO నాగేశ్వరరావు బుధవారం తెలిపారు. జనరల్ విద్యార్ధులు 4,161 మందికి 101 మంది గైర్హాజరు అయ్యారని చెప్పారు. ఒకేషనల్ విద్యార్థులు 2
అన్నమయ్య: మదనపల్లెలో పాత కక్షలతో ప్రసాద్ (41)పై కొందరు దుండగులు దాడి చేశారు.గొడవను ఆపేందుకు వెళ్లిన వైసీపీ మాజీ మేదర కార్పొరేషన్ డైరెక్టర్ తాలే సుబ్బుపై కూడా కత్తితో దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో గిరీష్, షఫీ, ముని, మస్తాన్, ఫరీద్ డాడీ పాల్గొ