SKLM: కాశీబుగ్గ పోలీసులు గంజాయి ముఠాను అరెస్ట్ చేశారు. ఒడిస్సా నుంచి చిత్తూరు జిల్లాకు 6.200 కిలోల గంజాయిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పలాస రైల్వే స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. సీఐ రామకృష్ణ ఆదేశాలతో ఎస్సై సునీల్ బృందం తనిఖీలు చేపట్ట
KMR: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించబడుతున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. శుక్రవారం బాన్సువాడ పట్ట
తగినంత నీరు తాగడం ఆరోగ్యానికి అత్యవసరం. ఒక వ్యక్తి రోజుకు సగటున 3-4 లీటర్ల నీరు తాగాలి. వేసవీలో శరీరం త్వరగా డీహైడ్రేషన్కు గురయ్యే ప్రమాదముంటుంది. నీరు తక్కువైతే అలసట, తలనొప్పి వస్తాయి. పని ఒత్తిడిలో మర్చిపోకుండా ఉండటానికి వాటర్ బాటిల్ ఎప్ప
TPT: ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమాలు శుక్రవారం సాయంత్రం విజయవాడలోని ఓ కన్వెన్షన్ హాలులో కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో భాగంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏకపాత్రాభినయంతో MLA సునీల్ అదరగొట్టారు. ఆయన నటనా కౌశలాన్న
కృష్ణా: గుడివాడ బస్టాండ్లో టూ టౌన్ సీఐ హనీశ్ కుమార్ ప్రయాణికులకు శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బస్టాండ్లో ఉండే ప్రయాణికులు, మహిళలు, వృద్ధులతో మాట్లాడి, తమ వద్ద ఉన్న విలువైన వస్తువులు, నగలు, సెల్ ఫోన్లు జాగ్రత్తగా ఉంచుకోవాలని
NZB: అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ముందుకు సాగి నిజామాబాద్ నగరానికి జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి 2వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జమా మసీద్లో మజీద్ కమిట
కోనసీమ: మామిడికుదురు మండలం లూటుకుర్రు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకి పాసర్లపూడికి చెందిన దాత బొక్కా లక్ష్మి వాటర్ డిస్పెన్సరీ, ఫ్రిడ్జ్ అందజేశారు. వీటిని శుక్రవారం వైద్యాధికారులు సత్యవతి, మౌనిక సమక్షంలో పీహెచ్సీకి అందజేశారు. వైద్యుల సౌకర్య
NRPT: పట్టణ బస్టాండ్ ఆవరణలో మహిళలను వేధిస్తున్న ఇద్దరు ఆకతాయిలను జిల్లా షీ టీమ్ సభ్యులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మఫ్టీ దుస్తుల్లో నిఘా పెట్టి నిందితులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠ
TG: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్ కార్డులు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఫ్రీ బస్సు పథకం ఇచ్చానని.. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని మహిళలంతా నిండు మనసుతో ఆశీర్వదించాలని చెప్పారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలు
బాపట్ల జిల్లాలో జనగణన-2026 మే 1 నుంచి ప్రారంభం కానుంది. ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తారని జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట తెలిపారు. ఈసారి సరికొత్త సాంకేతికతతో పూర్తిగా డిజిటల్ విధానంలో సెన్సస్ నిర్వహించనున్నట్లు చెప్పారు. అధి