చర్మం అందంగా ఉండాలంటే శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడాలి. ఇందుకోసం రన్నింగ్, యోగా వంటి వ్యాయామాలు తప్పనిసరి. చక్కెర, ఉప్పు తగ్గించి.. ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు డైట్లో చేర్చుకోవాలి. నీరు, మజ్జిగ, పండ్ల రసాలు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచ
KMM: ఖమ్మం నగర శివారులోని భూదాన్ భూముల్లో పదేళ్లుగా నివాసం ఉంటున్న పేదల గుడిసెలను కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా కూల్చి వేయడాన్ని BRS పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఇవాళ తీవ్రంగా ఖండిచారు. పదే పదే ఇందిరమ్మ రాజ్యం
వనపర్తి జిల్లాలో ఇంటర్మీడియట్కు సంబంధించి బుధవారం నుంచి జిల్లాలో మొత్తం 12,653 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి అంజయ్య తెలిపారు. వారిలో ప్రథమ సంవత్సరం 6,216 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం 6,437 మంది విద
నల్గొండ అదనపు ఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో వన్టౌన్ పోలీసులు పోగొట్టుకున్న, దొంగతనానికి గురైన 60 మొబైల్ ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో రికవరీ చేసి బాధితులకు అందజేశారు. మొబైల్ పోగొట్టుకున్న వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, CEIR పోర్టల్లో న
SDPT: మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. అక్బర్పేట భూంపల్లి మండల పరిధిలోని భూంపల్లిలో మండల మహిళా సమైక్య భవనానికి ఆయన భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలు బలోపేతం కావాలని, స్వయం ఉ
AP: మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుడు ముప్పిడి అవినాష్ రెడ్డి (ఏ-7)కి సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. అవినాష్ రెడ్డిని వెంటనే లొంగిపోవాలని ఆదేశించిం
ఏలూరు: జిల్లావ్యాప్తంగా మంగళవారం జరిగిన ద్వితీయ సంవత్సరం ఇంటర్ తెలుగు పబ్లిక్ పరీక్షకు 98 శాతం హాజరు నమోదైనట్లు ఆర్ఐవో యోహాన్ తెలిపారు. మొత్తం 16,433 మంది విద్యార్థులకు గాను 16,046 మంది హాజరయ్యారని, 387 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. హాజరైన వారిల
ఏలూరు: జిల్లా ఐటీడీఏ కేఆర్ పురం ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న గ్రేడ్ 2 తెలుగు పండిట్స్, సుమారు 53 మంది ఉపాధ్యాయులకు ఎస్ఏ తెలుగు పండిట్స్గా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ జగన్నాథ రావు వారికి పదోన్నతి ఉత్తర్వులను మంగ
‘కాంతార’ సీన్ ఇమిటేషన్ వివాదంలో రణ్వీర్ సింగ్కు కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది. మతపరమైన మనోభావాలు దెబ్బతీశారన్న కేసులో అతనిపై ప్రస్తుతానికి కఠిన చర్యలు తీసుకోవద్దని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దర్యాప్తునకు రణ్వీర్ పూర
TG: సీఎం రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరిస్తున్నాని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. గోదావరి ప్రాజెక్టు అంశంపై అసెంబ్లీలో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా దేవాదుల ప్రాజెక్