శ్రీకాకుళం నగరంలో డయేరియాకు బాధ్యుడ్ని చేస్తూ సస్పెండ్ చేసిన కార్పొరేషన్ కమిషనర్ కూర్మారావును మళ్లీ కమిషనర్ సీట్లోకి తెచ్చే ప్రయత్నాలు జోరందుకున్నాయని విశ్వసనీయంగా తెలిసింది. ఇంచార్జి కమీషనర్గా జేసీ వ్యవహరిస్తున్నారు. సస్పెండ్ అయిన
JGL: ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. సాయంత్రం బ్రహ్మపుష్కరిణిలో ఉగ్రనరసింహస్వామి ఉత్సవమూర్తులను కోనేరుకు తీసుకువచ్చారు. ఆలయ అర్చక సిబ్బందిహంసవాహనంపై ఆశీనులను గావించి పుష్కరి
SRPT: మునగాల మండల పరిధిలోని బరాఖత్ గూడెం, కృష్ణానగర్ గ్రామాల మద్య రామాపురం గుట్టపై స్వయంభుగా వెలసిన శ్రీలక్ష్మి నర్సింహ స్వామి కళ్యాణ మహోత్సవం జరిగింది. అనంతరం బుధవారం మండల పరిధిలోని బరాఖాత్ గూడెం గ్రామంలో స్వామి వార్లను ఊరేగింపు నిర్వహించా
E.G: మత్స్యకార సహకార సంఘం ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి కలెక్టర్ కీర్తి చేకూరికి బుధవారం వినతి పత్రం అందజేశారు. ఎన్నికల్లో ఎలాంటి రాజకీయ పోలీసు ఒత్తిళ్లు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని కోరార
RR: చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని మల్కాపూర్లో సయ్యద్ సద్దాం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో చేవెళ్ల మున్సిపల్ ఛైర్ పర్సన్ సమతా వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సామరస్యం పెంపొందించడంలో ఇ
కోనసీమ: జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మార్చి 8న రామచంద్రపురం టౌన్ హాల్లో మహిళలకు ప్రత్యేక జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి సుభాష్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, పీజీ చదివిన 18-28 వయస
SRPT: అనంతగిరి మండలం వాయలసింగారం గ్రామ శివారులోని ఓ కోళ్ల ఫామ్లో ఇవాళ విషాదం చోటుచేసుకుంది. అస్సాంకు చెందిన జలాలుద్దీన్ అనే కార్మికుడు షెడ్ శుభ్రం చేస్తుండగా, మోటర్లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి విద్యుత్ షాక్తో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ
ATP: ప్రభుత్వం విద్యార్థుల కోసం నిధులు ఖర్చు చేస్తున్నా, క్షేత్రస్థాయిలో పనులు నిలిచిపోవడంతో లక్ష్యం నెరవేరడం లేదు. రాయదుర్గం మండలం ఉడేగోళం పాఠశాలలో మంజూరైన వంటగది, మరుగుదొడ్ల నిర్మాణాలు బిల్లులు రాక ఆగిపోయాయి. ఫలితంగా విద్యార్థులు బయట కాలక
KKD: పెద్దాపురం రెవెన్యూ డివిజనల్ అధికారిగా శ్రీధర్ బుధవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత ఆర్డీవో శ్రీరమణిని వేట్లపాలెం ఘటనకు సంబంధించి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం విధితమే. కలెక్టర్ ఎస్.ఎస్ మోహన్ ఆదేశాల మేరకు పెద్దాపుర
BPT: ఇంకొల్లులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఏపీసీసీ అధ్యక్షురాలు బుధవారం వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు గడిచినా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బీజేపీ విఫలమైందన