KRNL: అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ఈనెల 23-27 వరకు రాష్ట్రవ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు సీఐటీయూ మండల ప్రధాన కార్యదర్శి రవిచంద్ర ఇవాళ తెలిపారు. వేతనాల పెంపు,మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చడం,పని భారం తగ్గించడం,అదనపు యా
NRPT: కోస్గి 5వ వార్డులో కాంగ్రెస్ నాయకుడి దాడిలో గాయపడిన బీఆర్ఎస్ కార్యకర్తలను మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. అధికార మదంతో కాంగ్రెస్ దాడులకు దిగుతోందని, ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. పార్టీ క
మేడ్చల్ జిల్లా చర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్ ప్రమాదాల నివారణకు SHO సుధాకర్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది, స్థానికులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రమాదాల సమయం, కారణాలు, నివారణ చర్యలపై వారు చర్చించారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలు పాటించ
NRML: పెరిక కుల సంఘం జిల్లా అధ్యక్షులుగా ముక్కెర శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం కడెం మండలం కొండుకూర్లో ఏర్పాటు చేసిన జిల్లా పెరిక కుల సంఘం సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏక గ్రీవంగా ఎన్నుకున్నార
ADB: గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో బోరజ్ మండలం మండగడలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్లు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి శాంతన్ రావు తెలిపారు. ఆదివారం గ్రామంలోని పాఠశాలలో శ్రీకృష్ణ, శ్రీ గణేష్ ఆస్పత్ర
GDWL: అయిజలోని పరమేశ్వర ఇండస్ట్రీస్లో జరిగిన భారీ అగ్నిప్రమాద బాధితుడు ప్రతాపరెడ్డిని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు పరామర్శించారు. సుమారు రూ.3 కోట్ల నష్టం వాటిల్లడంపై వారు విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సాయం అందేలా కృష
BDK: కార్పోరేషన్ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని నూతన మేయర్ మూడ్ గణేష్ ఇవాళ స్పష్టం చేశారు. తనకు ఇచ్చిన ఈ పదవి ఒక బాధ్యతయుతంగా పనిచేసేందుకు ఉపయోగిస్తానని ఎక్కడ అవినీతికి తావులేకుండా పనిచేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజలు
AP: సూపర్ సిక్స్ పథకాల అమలులో గ్రామీణ డాక్ సేవక్ల సేవలు గొప్పవని CM చంద్రబాబు కొనియాడారు. గ్రామీణ డాక్ సేవక్ల గౌరవం పెంచేందుకు సింధియా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. మరో ఏడాదిలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారతామని వెల్లడించారు. వికసి
కాకినాడ తీర ప్రాంతాన్ని రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందే పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తనవంతు కృషి ఎప్పుడూ కొనసాగుతుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. శనివారం కాకినాడ స్థానిక బీచ్లో ఎస్కేర
BPT: బాపట్లలో పేరం గరుడాచలం నాయుడు సేవలను ప్రముఖులు కొనియాడారు. ఆదివారం తూర్పు సత్రం వద్ద ఆయనకు నివాళులర్పించారు. పేదల కోసం ఆస్తినంతా దానం చేసిన ఆయన జీవితం ఆదర్శనీయమన్నారు. చీలు రోడ్ సెంటర్లో ఆయన విగ్రహం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే నరేంద్ర వర్మ