MDCL: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లంపేట్ గ్రామంలో అర్ధరాత్రి దారుణం జరిగింది. ఇంటి బయటకు వచ్చిన ఇమ్రాన్ (27) అనే వ్యక్తిపై బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఒక్కసారిగా దాడి చేశారు. ఈ క్రమంలో నిందితులు ఇమ్రాన్ కడుపులో కత్తితో పొడవడంతో ఆయనకు త
SRD: జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. వాహనదారులు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్, సీట్బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ప్రమ
ATP: విజయవాడ సెక్రటేరియట్లోని ముఖ్యమంత్రి ఛాంబర్లో నారా చంద్రబాబు నాయుడిని లేబర్ బోర్డ్ ఛైర్మన్ వెంకట శివుడు యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గుంతకల్లు నియోజకవర్గంలోని పలు కీలక అభివృద్ధి అంశాలపై ఆయనతో చర్చించారు. నియోజకవర్గ
సత్యసాయి జిల్లా MJP గురుకుల పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను వివిధ తరగతుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ ఆర్. జమునా బాయి తెలిపారు. దరఖాస్తుకు చివరి తేదీ వచ్చే నెల 4తో ముగుస్తుందన్నారు. 5వ తరగతి ప్రవేశ పరీ
HYD: నగరంలోని మణికొండ సమీపంలో ఉన్న మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్లో ప్రకృతి ప్రేమికుల కోసం తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ(TGFDC)ప్రత్యేక ‘రాక్ బే నేచర్ క్యాంప్’ ఆఫర్ చేస్తోంది. ఫిబ్రవరి 28 సాయంత్రం నుంచి మార్చి 1 ఉదయం వరకు జరిగే ఈ క్యాంప్లో ట
జోగులాంబ గద్వాల జిల్లా తెలుగు టీచర్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో కొండాపురం ZPHSలో మండల స్థాయి తెలుగు ప్రతిభా పోటీలు నిర్వహించారు. దస్తూరి పోటీల్లో అనూష శ్రీ, సంగీత ప్రతిభ కనబరిచారు. పద్య పఠనంలో నందిని, పవిత్ర మెప్పించారు. తెలుగు ప్రతిభా పరీక్షలో రాఘవేం
మహబూబ్నగర్ జిల్లాలోని 11వ డివిజన్ పరిధిలోని బండమీదిపల్లి, వడ్డెర బస్తీల్లో నూతనంగా ఏర్పాటు చేసిన బోరు బావిని డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి (MSR) ప్రారంభించారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ ప్రాధాన్యతని ఈ సందర్భంగా ఆయన తె
BHNG: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ ఆశయాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శమని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. భువనగిరి మండలం నందనం గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని గురువారం ఆయన ఆవిష్కరించారు. ఈ
KDP: ప్రొద్దుటూరులో గురువారం జిల్లా ఫుడ్ సేఫ్టీ కంట్రోల్ అధికారులు పాల అమ్మకాలపై తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి హరిత మాట్లాడుతూ.. ప్రొద్దుటూరులో 4, కడపలో 7 శాంపిల్స్ తీశామని, మొత్తం11 శాంపిల్స్ సేకరించామని తెలిపారు. వీటిని ప్రభ
PPM: పాలకొండ పంచాయతీ రాజ్ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్.రాధారాణి గురువారం కలెక్టర్ డా, ప్రభాకర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ కార్యాలయంలోని ఆయన ఛాంబర్లో కలెక్టర్ను కలిసి పుష్పగుచ్చం అందజ