టీ20 ప్రపంచకప్లో రేపు భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య కీలకమైన నాకౌట్ మ్యాచ్ జరగనుంది. ఇందులో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉండగా, గెలిచిన జట్టు నేరుగా సెమీస్కు చేరుకుంటుంది. దీంతో విజయం కోసం ఇరు జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. కోల
SRPT: సూర్యాపేటలోని ఏప్రిల్ డయాగ్నోస్టిక్స్ అండ్ స్కాన్ సెంటర్లో నిబంధనలకు విరుద్ధంగా ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్ సోమ కిరణ్పై హైకోర్టు ఆదేశాల మేరకు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ విచారణ జరిపారు. విచారణ కమిటీ నివేదిక ఆధారంగా, జిల్లా వైద్
NZB: బోధన్ పట్టణంలోని రాకాస్ పేట్లో, పాత బోధన్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సమీపంలో ఆధునిక హైమాస్ట్ లైట్లను మున్సిపల్ ఛైర్మన్ తూము పద్మ శరత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ప్రాంత ప్రజలకు రాత్రివేళల్లో మెరుగైన వెలుతురు అందించాలనే ఉద్దేశంతో ఈ లైట్లను ఏ
WNP: ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజల మన్ననలు చూరగొనాలని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి నూతన మున్సిపల్ పాలకవర్గానికి సూచించారు. కొత్తకోట మున్సిపాలిటీకి నూతనంగా ఎన్నికైన ఛైర్పర్సన్ అరుణ, వైస్ఛైర్మన్ పల్లవి, కౌన్సిలర్
అన్నమయ్య: రాయచోటిలోని డైయెట్లో బోధనా పరికరాల ఆధారిత తరగతి గది పరిశీలన అంశంపై ఆరు రోజుల శిక్షణ కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాలను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ టీచ్ టూల్ శిక్షణ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో లీడర
SRD: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఎహెచ్వోతో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అత్యవసర సమయాల్లో పోలీసులు వేగంగా స్పందించాలంటే వాహనాల నిర్వహణ బాధ్యతాయుతంగా ఉండాలని డ్రైవర్లకు సూచించారు. ప్రతి వాహనాన్ని క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించాలని,
PDPL: తమ కుటుంబ క్షేమం కన్నా సమాజం కోసం నిరంతరం విధులు నిర్వహించేది పోలీసులేనని, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. కమిషనరేట్లో శనివారం జరిగిన కార్యక్రమంలో పదవీ విరమణ పొందిన Slలు నక్క శామ్యూల్, నూనె శ్రీనివాస్, ASI వెంకటేష్ బాబు, హె
NLR: కందుకూరు మున్సిపాలిటీ శివారు ప్రాంతాలలో మంచినీటి సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం రూ.19 కోట్లు మంజూరు చేసిందని MLA నాగేశ్వరరావు అన్నారు. శనివారం కందుకూరులో ఆయన మాట్లాడుతూ.. ఇందుకు సంబంధించిన టెండర్లు కూడా పూర్తైనట్లు పేర్కొన్నారు. త్వరలో శివ
MNCL: కాసిపేట 1 ఇంక్లైన్లో పనిచేస్తున్న ఉద్యోగులకు శనివారం పదోన్నతి పత్రాలు అందజేశారు. గని మేనేజర్ సతీష్, AITUC బెల్ బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్లు ఏడుగురు ఓవర్ మన్ ఉద్యోగులకు హెడ్ ఓవర్ మన్గా పదోన్నతి పత్రాలు అందించారు. రక్షణ అధికారి రవీంద
ADB: సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసుల పాత్ర కీలకమని ఆదిలాబాద్ SP అఖిల్ మహాజన్ తెలిపారు. 42 సం.లు విధి నిర్వహణ చేసి పదవీ విరమణ పొందిన అధికారి స్పెషల్ బ్రాంచ్ ఎస్సై అన్వర్ ఉల్ హక్ను శనివారం SP అఖిల్ మహాజన్ ఘనంగా సత్కరించారు. ఆయురారోగ్యాలను కా