పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ 2026 మార్చి 26న విడుదల కానుంది. తాజా సమాచారం ప్రకారం కర్ణాటక డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలను ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ దక్కించుకున్నట
BPT: జిల్లా వ్యాప్తంగా నేరాలు జరిగే ప్రాంతాలపై శుక్రవారం పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. బహిరంగంగా మద్యం తాగడం, గంజాయి వాడకం, పేకాట, ఈవ్టీజింగ్, దొంగతనాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నూతన సాంకేతికతను వ
NRML: SCERT తెలంగాణ ఆధ్వర్యంలో జిల్లాలోని 53 పాఠశాలల్లో FLN శాంపుల్ సర్వే శుక్రవారం పూర్తైంది. 2వ తరగతి విద్యార్థులకు మూడు రోజుల పాటు టాంజెరిన్ యాప్ ద్వారా అసెస్మెంట్ నిర్వహించారు. పిల్లల సామర్థ్యాల స్థాయిని అంచనా వేయడమే లక్ష్యమని జిల్లా విద్యాశాఖ అ
HNK: KU మేజిక్బస్ ఇండియా ఫౌండేషన్లో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సంవత్సరం కాలం ఉండే ఈ ఎంఓయూపై రిజిస్ట్రార్ వి.రామచంద్రం, డిప్యూటీ జనరల్ మేనేజర్ శేఖరబాబు సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో ఆర్థికంగా వెనుకబడిన బలహీన వర్గాల యువతకు స్కిల్ డెవలప్మెం
MHBD: జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడమే కాకుండా, ఎలాంటి అవకతవకలు జరగకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. విద్యార్థులు సమయానికి కేంద్రాలకు చేరుక
సత్యసాయి: ఏపీఎంఐపీ డ్రిప్ ఇరిగేషన్ ఆటోమేషన్ పథకం పోస్టర్లను కలెక్టర్ ఎ. శ్యాంప్రసాద్ విడుదల చేశారు. మొబైల్ యాప్ ద్వారా నీటి సరఫరాను నియంత్రించే ఈ సాంకేతికతతో విద్యుత్, ఎరువులు ఆదా అవుతాయని తెలిపారు. చిన్న రైతులకు 55%, పెద్ద రైతులకు 45% సబ్సిడీ అం
ప్రకాశం: కంభంలోని కందులాపురం గ్రామ పంచాయతీలో ఇంటి పన్ను బకాయిలు ఉండటంతో ఎంపీడీఓ వీరభద్రాచారి శుక్రవారం ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎంపీడీఓ స్వయంగా పాల్గొని పన్ను వసూళ్ల కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ప్రజలకు IVRS కాల్స్ ద్వారా వ
సాధారణంగా ఎవరినైనా అభినందించడానికి, ప్రోత్సహించడానికి చప్పట్లు కొడతాం. కానీ, చప్పట్లు కొట్టడం ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. దీన్నే క్లాపింగ్ థెరపీ అని కూడా అంటారు. చప్పట్లతో శరీర భాగాలకు సంబంధించిన ఆక్యుప్రెషర్ పాయింట్లు యాక్టివేట్ అవ
VSP: 2026-27విద్యా సంవత్సరానికి ప్రైవేట్ పాఠశాలల్లో మొదటి తరగతిలో 25% పేద బాలలకు ఉచిత కోటా సీట్ల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. శుక్రవారం ఎంవీపీ కాలనీలోని ప్రిన్సిపాల్ డా.కే జగదీశ్వరరావుతో కలిసి గోడపత్రికను ఆవిషరించారు. జిల్లాలో అర్హ