SRCL: బోయినపల్లి మండలంలోని దుండ్రపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పనులను ఉపసర్పంచ్ గంగారెడ్డి, వార్డు సభ్యులు చిర్ర వంశీకృష్ణ, మంద వెంకటేష్ గౌడ్, ఎం. డి యూసఫ్ బాబు, కందుల పుష్పలత, బచ్చు రమ, ముచ్చ సుమలత, జంగం వినోద క్షేత్రస్థాయిలో పరి
KMR: అచ్చంపేట TGMS పాఠశాల విద్యార్థినులు దీక్షిత, ప్రణతి ఉప్పల్ మినీ శిల్పారామంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి రోబోటిక్స్ సైన్స్ ఎగ్జిబిషన్లో ప్రతిభ కనబరిచి ట్రోఫీ సాధించారు. తమ రోబోటిక్స్ ప్రాజెక్ట్ను ప్రదర్శించి న్యాయనిర్ణేతల ప్రశంసలు ప
ASF: మట్కా ఆడుతున్న ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు కాగజ్ నగర్ SI సుధాకర్ ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని గాంధీ చౌక్ సమీపంలో కొందరు వ్యక్తులు మట్కా ఆడుతున్నారని పక్కా సమాచారం మేరకు సిబ్బందితో వెళ్లి ఐదుగురిని పట్టుకున్నామన్నారు. వారి వద్ద నుంచి
WNP: శ్రీరంగాపురం మండల కేంద్రంలో శ్రీదేవి భూదేవి సమేతంగా వెలసిన శ్రీ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ రాత్రి 10 గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్
NDL: నాగమల్లకుంట గ్రామంలో పైపులైన్ పగిలిపోవడంతో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. పది రోజులుగా మరమ్మతులు చేయకపోవడంతో గ్రామస్థులు తాగునీటి కోసం పంట పొలాలకు వెళ్లాల్సి వస్తోంది. పగిలిన పైపులైన్ ద్వారా నీరు వృథాగా పోతుండటంతో ఎద్దడి ఏర్పడిందని
E.G: APSRTC ఎంప్లాయిస్ యూనియన్ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి జీ. చిరంజీవి విజయవాడ జోనల్ అధ్యక్షుడిగా ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా RJY డిపో ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు ఆయనను దుశ్శాలువాతో ఘనంగా సన్మానించి, మెమోంటో అందజేశారు. ఆర్టీస
BHNG: రాజపేట మండలం బేగంపేట గ్రామానికి చెందిన తులసి అశోక్ గౌడ్ ఇటీవల తాటిచెట్టుపై నుంచి పడి మృతి చెందడు. దీంతో అతని కుటుంబానికి 2001- 2002 సంవత్సర పదవ తరగతి స్నేహితులు 30 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట
నెల్లూరు జిల్లాలో నేటి నుంచి ఓపెన్ పరీక్షలు ప్రారంభిస్తున్నట్లు డీఈవో ఆర్. బాలాజీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ విద్యార్థులకు నేటి నుంచి ఈనెల 13వ తేదీ వరకు, 10వ తరగతి విద్యార్థులకు 16 నుంచి 28వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఇంటర్కు 1
కృష్ణా: యనమలకుదురు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో త్రయోదశి సందర్భంగా ప్రదోష కాల అభిషేకాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహానందీశ్వర స్వామివారికి జరిగిన ప్రత్యేక పూజల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాగా, ఈరోజు సాయంత్రం 4:30 గంటల