KDP: జిల్లా ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణ కోసం చేపట్టిన స్టాప్, ఫేస్ వాష్ అండ్ గోకార్యక్రమం కొనసాగుతోంది. అర్ధరాత్రి తర్వాత ప్రయాణిస్తున్న లారీలు, బస్సులు, కార్లు, వ్యాన్ల డ్రైవర్లకు నీళ్లతో ముఖం కడిగించి అప్రమత్తంగా పంప
NLG: కనగల్ మండలం పొనుగోడులో హోలీ వేడుకలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి. గ్రామ యువకులు, పెద్దలు కులమతాలకు అతీతంగా రంగుల కేళిలో మునిగితేలారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ, ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పండుగ వాతావరణంతో గ్రామంలో సంద
SKLM: నరసన్నపేట మేజర్ పంచాయతీ మార్కెట్ దరి గొడగల వీధి వద్ద సంవత్సరాల తరబడి చెత్త నిలువలు పేరుకు పోయాయని స్థానికులు తెలియజేశారు. పలుమార్లు గ్రామపంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకోవడంలేదని వారు ఆరోపిస్తున్నారు. దుర్వాసనతో భరి
MDK: శివంపేట మండలం చిన్నగొట్టి ముక్కుల గ్రామ శివారులోని చాకరిమెట్ల శ్రీ సహకార ఆంజనేయ స్వామి ఆలయం మూసివేశారు. ఈరోజు చంద్రగ్రహణం పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ద్వార బంధనం నిర్వహించారు. రేపు ఉదయం ఏడు గంటలకు శ్రీ సహకార ఆంజనేయ
GNTR: చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ఉదయం పెద్దకాకని శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన ద్వారం మూసివేయబడుతుందని ఆలయ స్థానాచార్యులు పొత్తూరి సాంబశివరావు తెలిపారు. ఉప ప్రధాన పేటేటి ధన మహేశ్వర ప్రసాద్, వేదపండితులు, అర్చకులు, కార్యాలయ సిబ్బ
కోనసీమ: రాజోలులో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని స్థానిక నాయకులు మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పరిశీలించి సభ్యత్వం పొందడం వలన జనసేన పార్టీ అభిమానులకు రూ.5 లక్షల జీవిత భీమా లభిస్తుందని, పార్టీ పదవ
నిరంతరం కళ్లజోడు ధరించడం వల్ల ముక్కుపై ఏర్పడే నల్లటి మచ్చలను సహజ చిట్కాలతో సులభంగా తగ్గించుకోవచ్చు. కలబంద రసం లేదా కలబంద జెల్ను మచ్చలు ఉన్న చోట అప్లై చేయాలి. కీరా, బంగాళాదుంప, టమాటా రసాలను కలిపి రాసి, ఆరిన తర్వాత క్లీన్ చేసుకోవాలి. నారింజ త
TPT: నారాయణవనం మండలం తుంబూరు గ్రామపంచాయతీలో పథక సంచాలకులు పంట కాలువలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఉపాధి శ్రామికులకు 310 మంది వరకు పనులు వచ్చే విధంగా మార్కింగ్ ఇవ్వాలని, పనులు సక్రమంగా నిర్వ
SRD: గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి గ్రామంలో హోలీ పండుగ సందడి మొదలైంది. మంగళవారం స్థానిక బస్టాండ్ వద్ద న్యాచురల్ రంగుల అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. వివిధ రకాల రంగులు, పిచుకారులు, పిల్లల కోసం ప్రత్యేక వస్తువులతో వ్యాపారులు ఆక
TG: CM రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ఆర్థికస్థితిపై శ్వేతపత్రం విడుదలకు డిమాండ్ చేశారు. బడ్జెట్కు ముందు వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని తెలిపారు. కేంద్రం ఇప్పటివరకు రూ.12 లక్షల కోట్ల నిధులు ఇచ్చిందని చెప్