AP: రాజమండ్రి జిల్లా చౌడేశ్వరినగర్కు ఆరోగ్యశాఖ కమిషనర్ వీరపాండ్యన్ చేరుకుని మెడికల్ క్యాంప్ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘కల్తీ పాల ఘటనలో నలుగురు మృతి చెందగా.. 12 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మొత్తం 126 కుటుంబాలకు వ్యా
PDPL: జిల్లాలో ఈనెల 25 నుంచి నిర్వహించనున్న ఇంటర్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. ఇవాళ సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. 22 కేంద్రాలలో 10,367 మంది పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు. ప్రతి విద్యార్థిని పర
VSP: మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగే SCC పబ్లిక్ పరీక్షలను పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 133 పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, సీసీ కెమెరాలు, వైద్
VSP: సింహాచలం ఆలయ పరిధిలోని గంగాధర మార్గంలో వేంచేసియున్న త్రిపురాంతకేశ్వరి సమేత త్రిపురాంతక స్వామి ఆలయంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠా కార్యక్రమాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఆలయ ఈవో వెంకట్రావు దంపతులు పాల్గొని స్వస్తివాచనం, యాగశాల ప్రవేశం, విఘ్న
TPT: సత్యవేడు మండలం అమాసరెడ్డి కండ్రిగ సమీపంలో అడిషనల్ ఎస్సై లావణ్య ఆధ్వర్యంలోని బృందం తనిఖీలు నిర్వహించింది. అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన సుమారు 1500 కిలోల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాయుడుపేటకు చెందిన మహిళను అద
RR: వార్డు అభివృద్ధి విషయంలో నిరంతరం ప్రజల వెంట ఉంటానని షాద్నగర్ పట్టణ ఆరవ వార్డు కౌన్సిలర్ రాజు నాయక్ అన్నారు. బాబా నగర్ కాలనీలోని పార్క్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. పార్కును పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చి ప్రజలకు అం
NZB: నగరంలోని సీపీ కార్యాలయంలో సోమవారం పోలీస్ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ సాయిచైతన్య ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా సీపీ ప్రజావాణిలో 30 ఫిర్యాదులు నమోదయ్యాయి. బాధితుల సమస్యలు విని వాటిని చట్టప్ర
PPM: నీతి ఆయోగ్ భారత్ ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టిన సిటీ రీజియన్స్ గ్రోత్ హబ్ ప్రాజెక్ట్లో భాగంగా జిల్లాను అభివృద్ధిలో నడిపించేందుకు జిల్లాయంత్రాంగం సిద్ధమైందని కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు. అందులో భాగంగా విశాఖ ఎకనామిక్ రీజియ
MHBD: ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని MHBD జిల్లా అధ్యక్షులు గంధసిరి జ్యోతి బాసు పట్ల మధు డిమాండ్ చేశారు. MHBD జిల్లా ఇంటర్మీడియట్ కార్యాలయంలో SFI ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల్లో మౌలిక
CTR: నగరి నియోజకవర్గ పుత్తూరు ఆర్థిక అక్షరాస్యత కేంద్రం బృందం వడమాలపేట మండలం ఎస్బీఆర్ పురం పంచాయతీలో ప్రత్యేక శిబిరం నిర్వహించింది. సురక్షా బీమా, జీవన్ జ్యోతి బీమా, సుకన్య సమృద్ధి యోజన, అటల్ పెన్షన్ యోజన, NPS పథకాలపై అవగాహన కల్పించారు. డిజిటల్ అర