చిత్తూరు: పుంగనూరు పట్టణంలో ప్రభుత్వ బసవరాజ బాలికల, బాలుర కళాశాలలో సోమవారం నిర్వహించిన ఇంటర్ పరీక్షల్లో 332 మంది విద్యార్థులకు గాను 318 విద్యార్థులు హాజరయ్యారని, 14 మంది గైర్హాజరైనట్లు కళాశాల ప్రిన్సిపల్ గంగాధర నాయుడు తెలిపారు. ఇంటర్ పరీక్షలు ప
PDPL: సిఎస్ఆర్ (CSR) నిధులతో గ్రామీణ, విద్యా భివృద్ధి పనులు చేపట్టేందుకు హిందుస్థాన్ కోకా కోలా కంపెనీ ప్రతినిధులతో కలెక్టర్ శ్రీహర్ష ఎంఓయు (MOU) కుదుర్చుకున్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా నీటి భద్రత, విద్య, మహిళా సాధికారత వంటి కార్యక్రమాలను ప్రాధాన్యతగ
GNTR: గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ మరోసారి తన నిబద్ధతను చాటుకున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం మైనారిటీల సంక్షేమంపై ఆయన గళమెత్తారు. కూటమి ప్రభుత్వం మైనారిటీలకు కేటాయించిన నిధుల పట్ల హర్షం వ్యక్తం చేస్తూనే, క్
SRD: కుమ్మెర జాతరలో రజక, దళిత కుటుంబాలపై అగ్రవర్ణాల దాడిని నిరసిస్తూ సోమవారం ఖేడ్ రాజీవ్ చౌక్ వద్ద దిష్టిబొమ్మను దహనం చేశారు. పసికందు మృతికి కారణమైన వారిపై హత్యాకేసు నమోదు చేసి, వెంటనే అరెస్ట్ చేయాలని కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కొఠారి నర్స
SRPT: రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని తుంగతుర్తి సీఐ నరసింహారావు పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలో జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా వాహనదారులకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగ
KMR: ఉప్పల్వాయి-కామారెడ్డి మధ్య ఉన్న రైల్వే లెవల్ క్రాసింగ్ ఈ నెల 25న బుధవారం రోజు రాత్రి 11 గంటల వరకు మూసి వేస్తున్నట్లు రైల్వే అధికారులు నేడు ఒక ప్రకటనలో తెలిపారు. మరమ్మతుల కారణంగా మూసివేస్తున్నట్లు చెప్పారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు
KMR: జిల్లా దివ్యాంగ విద్యార్థులు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. HYD లో ఈనెల 17న నిర్వహించిన పోటీల్లో జిల్లా నుంచి 30 మంది పాల్గొన్నారు.12 మంది ట్రోఫీలు, బంగారు పతకాలు, ప్రశంసా పత్రాలు సాధించారు. అథ్లెటిక్స్, షాట్పుట్, లాంగ్ జ
RR: చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధికి రూ. 100 కోట్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. నిన్న చేవెళ్ల మున్సిపాలిటీ ఛైర్పర్సన్, పాలకవర్గ సన్మానసభలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే కాలె యా
HNK: పట్టణ కేంద్రంలో ఇవాళ సిద్దిపేట MLA, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటించినట్లు BRS జిల్లా అధ్యక్షుడు, మాజీ MLA దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. ఉదయం 10 గంటలకు కాజీపేట చౌరస్తాకు చేరుకుంటారని BRS శ్రేణులు అధిక సంఖ్యలో వచ్చి ఘన స్వాగతం పలకాలన్నారు. అన
JN: చిల్పూర్ మండలంలోని శ్రీ బుగులు వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన తొళక్కము ప్రారంభ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, సతీమణి మాధురి షాతో కలిసి పాల్గొన్నారు. ఆలయ ఈవో లక్ష్