JN: చిల్పూర్ మండలంలోని శ్రీ బుగులు వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన తొళక్కము ప్రారంభ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, సతీమణి మాధురి షాతో కలిసి పాల్గొన్నారు. ఆలయ ఈవో లక్ష్మీ ప్రసన్న, ఆలయ అర్చకులు, ఆలయ అధికారులు వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.