TG: ఆపరేషన్ కగార్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మావోయిస్టు అగ్రనేతలు డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు అగ్రనేత దేవ్జీతో పాటు కేంద్రకమిటీ సభ్యులు మల్లారెడ్డి, నూనె గంగన్న పోలీసులకు సరెండర్ అయ్యారు. వారితో పాటు పెద్ద ఎత్తు
AP: తిరుమల లడ్డూ కల్తీపై వైసీపీ వరుస ట్వీట్లు చేసింది. ప్రభుత్వ ఆరోపణలు అవాస్తమని SMలో పోస్టులు పెట్టింది. కర్ణాటక మిల్క్ డెయిరీ అసలు టెండర్లలోనే పాల్గొనలేదని తెలిపింది. ఇప్పుడు టెండర్కు తగినట్టుగా సరఫరా చేయలేకపోవడంతో మిగిలిన మొత్తాన్ని స
BPT: జిల్లాలోని పది గ్రామాల్లో రీ-సర్వే ప్రక్రియ వేగంగా సాగుతోందని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ మంగళవారం వెల్లడించారు. జిల్లాలో మొత్తం 6,400 పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 1,287 మంది రైతులకు అందజేశామని తెలిపారు. మిగిల
ASF: రెబ్బెన మండలంలో మంగళవారం నిర్వహించిన వాహనాల తనిఖీల్లో అక్రమ ఇసుక రవాణా బయటపడింది. పాసిగాం నుంచి రెబ్బెనకు అనుమతి లేకుండా ఇసుక లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ను పోలీసులు పట్టుకున్నారు. డ్రైవర్, ఓనర్ నీకోడే తిరుపతిపై కేసు నమోదు చేసినట్లు SI వ
SRPT: రేపటి నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ నరసింహ మంగళవారం తెలిపారు. ఈనెల 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు జరుగుతుండగా పరీక్ష సమయాల్లో పరీక్ష కేంద్రాల వద్ద శాంతి భద్రతల దృష్ట్యా 144 సె
PDPL: ధర్మపురిలో గోదావరి నది పరిశుభ్రత కోసం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ “స్వచ్ఛ ధర్మపురి-స్వచ్ఛ గోదావరి” కార్యక్రమాన్ని ప్రారంభించారు. పార్టీలకు అతీతంగా అందరూ కలిసి గోదావరి పవిత్రతను కాపాడాలని ఆయన తెలిపారు. భక్తులు నదిలో పాత బట్టలు, చె
MNCL: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం ఆరోగ్య పథకాన్ని ప్రవేశ పెట్టడం హర్షణీయమని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి అన్నారు. మంగళవారం మంచిర్యాలలో మాట్లాడుతూ ఉద్యోగులకు రూ. 1 కోటి బీమా సదుపాయం, వైద్య విధాన పరిషత్
MBNR: స్వచ్ఛ భారత్ వైపు ప్రతి ఒక్కరు అడుగులు వేయాలని మహబూబ్ నగర్ కార్పొరేషన్ 21 డివిజన్ కార్పొరేటర్ గుండా సంతోష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీలో గీతం పాఠశాల విద్యార్థులతో కలిసి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా
WNP: జిల్లాలో రేపటి నుంచి మార్చి 18 వరకు జరగనున్న ఇంటర్ పరీక్షల నేపథ్యంలో ఎస్పీ సునీత రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. 25 పరీక్షా కేంద్రాల వద్ద ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలోని జిరాక్స్
NLG: తెలంగాణ కుమ్మర సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు తాడూరి చంద్రం తండ్రి వీరయ్య ఇటీవల మరణించిన విషమం తెలిసిందే. ఇవాళ చిట్యాలలోని వారి స్వగృహంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి ఆమంచి రాజలింగ