విమానం గాల్లోకి టేకాఫ్ అవుతున్న సమయంలో రన్వేపై దాని టైరు పేలింది. 174 మంది ప్రయాణిస్తున్న ఆ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఇందుకు సంబందించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
మద్యం పాలసీ మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరైంది. అయినా జైలు నుంచి ఆయన విడుదల కావడం అనుమానంగానే ఉంది.
చైనా నుంచి పాకిస్థాన్కి షిప్పులో వెళుతున్న నిషేధిత రసాయనాలను భారత్ స్వాధీనం చేసుకుంది. చెన్నై పోర్టులో ఆగిన షిప్పులో ఈ నిషేధిత రసాయనాలను మన భద్రతా బృందాలు గుర్తించాయి. అంతర్జాతీయంగా ఈ రసాయనాలపై నిషేధం ఉంది. ఇంతకీ వీటిని ఎందుకు వినియోగిస
హైదరాబాద్ మెట్రో నెట్వర్క్ మరిన్ని ప్రాంతాలకు విస్తరించనుంది. తాజాగా ఎల్బీ నగర్, హయత్ నగర్ మధ్య మెట్రో లైనుకు మార్గం సుగమం అయ్యింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
స్విమ్మింగ్ పూల్లో దిగి సరదాగా గడుపుదామని వెళ్లిన వారికి కరెంట్ షాక్ తగిలింది. నీటిలో కరెంట్ పాస్ కావడంతో ఏకంగా 16 మందికి గాయాలు అయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
భారత క్రికెట్ టీం ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్కి వెళ్లేది లేదని బీసీసీఐ తేల్చి చెప్పింది. అందుకు తగినట్లుగా వేదికలను మార్చాలని డిమాండ్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
కథువాలో సైనిక వాహనంపై ఉగ్రవాదులు దాడి చేసిన సమయంలో సైనికులు ఎంతో ధైర్యంగా పోరాటం చేశారు. ప్రతిగా ఉగ్రవాదులపై ఏకంగా 5000 రౌండ్లకు పైగా కాల్పులు జరిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.