ఆస్ట్రియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ అక్కడి ప్రవాసులను ఉద్దేశించి మాట్లాడారు. భారత్ ఎప్పుడూ శాంతినే ప్రచారం చేస్తోందంటూ చెప్పుకొచ్చారు. అక్కడ ఆయన ప్రసంగ విశేషాలు ఇలా ఉన్నాయి.
ఎల్పీజీ వినియోగదారులంతా ఇకపై ఈకేవైసీని తప్పకుండా చేయించుకోవాలి. ఈ విషయమై కేంద్ర కీలక ప్రకటన చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్తో సరదాగా కాసేపు బ్యాడ్మింటన్ ఆడారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
టీం ఇండియా అద్భుతమైన రికార్డును సొంతం చేసుకుంది. టీ20 మ్యాచ్ల్లో అత్యధిక విజయాలను సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ టీ20 మ్యాచ్ల్లో మొత్తం 150 విజయాలు సాధించి, ఈ మైల్ స్టోన్ని చేరుకుంది.
ఇటీవల కాలంలో చాలా మంది ఒబెసిటీతో బాధ పడుతున్నారు. ఊబకాయం లేకపోయినా చాలా మందికి పొట్ట చుట్టుపక్కల కొవ్వు పేరుకుపోయి ఉంటుంది. దాన్ని తగ్గించుకునేందుకు ఉపయోగపడే కొన్ని చిట్కాలను నిపుణులు ఇక్కడ చెబుతున్నారు. చదివేయండి.
ఫిలిప్పీన్స్లో నేరగాళ్లు సినీ ఫక్కీలో తప్పించుకుంటున్నారు. పోలీసుల కళ్లు కప్పేందుకు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుని ఏకంగా ముఖ కవళికలనే మార్చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన రహస్య ఆసుపత్రులను పోలీసులు ఇటీవల మూసివేయించారు. దీంతో ఈ వి
తన పెంపుడు కుక్కకు ఓ మహిళ ఏకంగా బంగారు గొలుసు చేయించింది. దాని బర్త్డే సందర్భంగా రూ.2.5లక్షల విలువైన చైన్ని దానికి బహూకరించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
దొంగలు ఏటీఎంని పగలగొట్టి దానిలోని డబ్బు చోరీ చేయడానికి ప్రయత్నించారు. అది ఎంతకూ తెరుచుకోకపోవడంతో ఏకంగా ఏటీఎంనే కారులో ఎక్కించుకుని తీసుకెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.