లోక నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కమలహాసన్ నటించిన భారతీయుడు2 సినిమా జులై 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా కమలహాసన్ హైదరాబాద్లో జరిగిన ఈవెంట్లో మాట్లాడారు.
పూరీ జగన్నాథ రథ యాత్ర వరుసగా రెండో రోజూ కొనసాగుతోంది. లక్షల మంది భక్తులతో పూరీ క్షేత్రం కిక్కిరిసిపోయింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
కొంత మందికి ఆలస్యంగా నిద్రపోయే అలవాటు ఉంటుంది. అర్ధరాత్రి వరకు టైం పాస్ చేసి తర్వాత ఎప్పుడో పడుకుంటారు. ఫలితంగా ఉదయాన్నే ఆలస్యంగా లేస్తారు. ఇలా చేయడం వల్ల మానసిక, శారీరక సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు.
బంగారం ధరలు గత వారం రోజులుగా దాదాపుగా స్థిరంగానే ఉన్నాయి. మధ్యలో ఒక రోజు పెరిగినా, మళ్లీ సోమవారం తగ్గుముఖం పట్టాయి. వెండి ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. దేని ధర ఎంత ఉందనేది తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.
సోమవారం వైఎస్ఆర్ జయంతి. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, షర్మిలలు కలిసి తండ్రికి నివాళులు అర్పిస్తారని తొలుత భావించారు. అయితే అందుకు షర్మిల నో చెప్పారని సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
భారత దేశ వ్యాప్తంగా జికా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. అన్ని రాష్ట్రాలనూ అప్రమత్తం చేసింది. ఇది ఒకరి నుంచి మరొకరికి ఎలా వ్యాపిస్తుంది? ప్రివెంట్ చేయడం ఎలా? లాంటి విషయాలను వెల్లడించింది. ఆ వివరాలే ఇక
టీ20 వరల్డ్ కప్ విన్నింగ్ టీంలో సభ్యుడైన క్రికెటర్ కులదీప్ యాదవ్ తాను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఎవరిని వివాహం చేసుకోబోతున్నారన్న విషయంపైనా క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే?
కూనో నేషనల్ పార్క్లో వర్షంలో ఆడుకుంటున్న చిరుత పిల్లల వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియోకి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.