CTR: పుంగనూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం అంగన్వాడి కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన చలో అమరావతి కార్యక్రమంలో అంగన్వాడీలను అరెస్టు చేయడం దారుణం అన్నారు. ఇందుకు గాను అరెస్టును నిరసిస్తూ.. ధర్నా చేపట్టినట్లు స్థానిక నాయకురాలు రమణమ్మ తెలిపారు. తమ డిమాండ్లను సాధించేవరకు ఉద్యమం ఆగదన్నారు.