AKP: నర్సీపట్నం ఎంపీడీవో కార్యాలయంలో వెలుగు సిబ్బందికి 5జీ స్మార్ట్ సెల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా తాండవ రిజర్వాయర్ ఛైర్మన్ సత్యనారాయణ మాట్లాడుతూ.. డ్వాక్రా మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యదిస్తుందన్నారు. స్మార్ట్ ఫోన్ల ద్వారా స్వయం సహాయక సంఘాల లావాదేవీలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయవచ్చన్నారు.