పల్నాడు జిల్లా లాం ఫామ్లో ఏప్రిల్ 24, 25 తేదీలలో వ్యవసాయ పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశాలు జరగనున్నాయి. రైతులు హాజరై కొత్త రకాలు, యాజమాన్య పద్ధతులు, కీటక నియంత్రణపై అవగాహన పెంపొందించుకోవాలని అధికారులు సూచించారు. దీంతో సాగులో లాభదాయక ఆదాయం సాధ్యమని తెలిపారు.