W.G: దుంపగడపలోని వి.వి.గిరి ప్రభుత్వ కళాశాలలో నెల రోజుల పాటు నిర్వహించిన ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమం శనివారం ముగిసింది. ముఖ్య అతిథి శ్రీ పల్లి లక్ష్మరెడ్డి మాట్లాడుతూ.. విద్యతో పాటు నైపుణ్యాల అభివృద్ధి అవసరమని పేర్కొన్నారు, శిక్షణ తీసుకున్న 120 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి. ప్రతాప్ కుమార్ పాల్గొన్నారు.