అన్నమయ్య: రాజంపేట పట్టణంలో మన్నూరు గంగమ్మ జాతర ఇవాళ తెల్లవారుజామున వేడుకగా ప్రారంభమైంది. అమ్మవారు ఊరేగింపుగా ఆలయానికి బయల్దేరారు. ప్రతి ఇంటి వద్ద ప్రజలు పూజలు చేశారు. తర్వాత అమ్మవారు గద్దె పైకి చేరగా.. చుట్టు పక్కల వారు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.