NDL: కొలిమిగుండ్ల మండలం కోరుమాను పల్లె గ్రామంలో ఇవాళ రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ పర్యటించారు. నూతనంగా పట్టాభి రామ సీత లక్ష్మణుల విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.