ప్రకాశం: ఒంగోలు పార్లమెంట్ పరిధిలో రైస్ సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో మంత్రి స్వామి ప్రథమ స్థానంలో నిలిచినట్లు సర్వే పేర్కొంది. పలువురు విశ్లేషకులు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ మంత్రి స్వామి నియోజకవర్గ ప్రజా సమస్యలపై అవగాహన కలిగి ఉండడం, శాసనసభలో సమస్యలపై గళం విప్పుతూ పరిష్కార దిశగా అడుగులు వేస్తున్నారన్నారు. ఆయన వరుసగా 3 పర్యాయాలు గెలిచారు.