E.G: దేవరపల్లి మండలం దుద్దుకూరులో శ్రీ షిరిడి 18వ సాయిబాబా ఆలయ వార్షికోత్సవం మంగళవారం నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ ముళ్లపూడి గంగాధరం దంపతులు ప్రత్యేక పూజలు జరిపించి గ్రామపుర వీధుల్లో ఊరేగింపు జరిగించారు. గ్రామస్తులు అధిక సంఖ్యలో బాబాకు పువ్వులు, ధాన్యం, పలహారాలు అందించారు.