KRNL: మంత్రాలయం నియోజకవర్గంలో బుక్ కీపర్లకు డిజిటల్ సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు టీడీపీ ఇంఛార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి 140 మొబైల్ ఫోన్లు బుధవారం పంపిణీ చేశారు. గ్రామస్థాయిలో సేవల వేగం, పారదర్శకత పెంపే లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, బుక్ కీపర్లు పాల్గొన్నారు.