TPT: దేశంలో మొట్టమొదటి శివాలయంగా గుర్తింపు పొందిన ఏరేడు మండలంలోని గుడిమల్లం శ్రీ పరశురామేశ్వరస్వామి ఆలయంలో ఏప్రిల్ 18 నుంచి 23 వరకు మహా కుంభాభిషేకం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రేపటి నుంచి బాలాలయం చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
Tags :