PPM: జంఝావతి కాలువల్లో పూడికతీత, జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టి రైతులకు సాగునీరు అందించాలని కాంగ్రెస్ నాయకులు ఇవాళ డిమాండ్ చేశారు. డీసీసీ అధ్యక్షుడు వంగల దాలినాయుడు తదితరులు పట్టణంలో ఉన్న కాలువను పరిశీలించి ఖరీఫ్ సీజన్కు ముందు పనులు చేపట్టాలని కోరారు. వేసవిలోనే పూడికతీత, జంగిల్ క్లియరెన్స్ చేపట్టాలని కోరారు.