SKLM: నరసన్నపేటలో జోగారావు మృతి పట్ల వారి కుటుంబ సభ్యులను ఇవాళ మాజీ కేంద్ర మంత్రి డా. కిల్లి కృపారాణి దంపతులు, వైసీనీ యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య, తదితరులు పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నానన్నారు. అనంతరం ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.