CTR: తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ(SVU) పరధిలో M.A, M.Com, M.Sc, M.Ed, MLisc నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 25వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. ఈ మేరకు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ రాజమాణిక్యం ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులు ఈనెల 13వ తేదీ లోపు వారి పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.