KRNL: బీజేపీ రాష్ట్ర భవన నిర్మాణ కమిటీ ఛైర్మన్గా నియమితులైన సీనియర్ నాయకులు విట్టా రమేష్ను ఆదోని పట్టణంలో ఇవాళ ఘనంగా సత్కరించారు. పట్టణ సెంట్రల్ అధ్యక్షులు తోవి నాగార్జున ఆధ్వర్యంలో భీమాస్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, మండల కమిటీ అధికారులు పాల్గొని రమేష్కు శుభాకాంక్షలు తెలిపారు.