VSP: రాష్ట్రవ్యాప్తంగా ఏపీసెట్-2025 ప్రవేశ పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు 44 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు 9,359 మంది దరఖాస్తు చేసుకోగా 7,617 మంది హాజరై 81.38% హాజరు నమోదైంది. ఆదివారం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఏయూ వీసీ ఆచార్య జి.పి. రాజశేఖర్… సెట్ కోడ్ను విడుదల చేసారు.