TPT: సత్యవేడు మండలం ఇరుగుళం గ్రామంలో క్రొత్తగా నిర్మించబడిన డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని సత్యవేడు శాసనసభ్యులు శ్రీ కోనేటి ఆదిమూలం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, విద్యార్థులు, సమాజ ప్రతినిధులు పాల్గొన్నారు. విగ్రహ ఆవిష్కరణ ద్వారా సమాజంలో సామ్య, సమానత్వ భావాలను పెంపొందించడమే లక్ష్యం అని వారు తెలిపారు.