ప.గో.జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన, ఆరోగ్య పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే మహిళా సాధికారత అంటే కేవలం చట్టాలపై అవగాహన మాత్రమే కాదని వారి శారీరక ఆరోగ్యం, క్షేమం కూడా ప్రధానమన్నారు.