IPL 2026లో భాగంగా RRపై జరిగిన మ్యాచ్లో విజయం సాధించిన కోల్కతా ఎట్టకేలకు బోణీ కొట్టింది. దీంతో ఆ జట్టు సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. డ్రెస్సింగ్ రూమ్లో దాదాపు ప్రతిఒక్కరూ కన్నీళ్లు పెట్టుకున్నట్లు వరుణ్ చక్రవర్తి వెల్లడించాడు. తాము పదేళ్ల తర్వాత 2024లో మూడోసారి ఛాంపియన్గా నిలిచామని.. అప్పుడు కూడా ఇలాంటి దృశ్యాలను చూడలేదని చెప్పుకొచ్చాడు.