ELR: జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సోమవారం గుడివాడ అడిషనల్ జడ్జి, జి సుబ్రహ్మణ్యం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వాటి ఆలయం మర్యాదలతో కార్యనిర్వహణాధికారి శ్రీనివాస్ స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం స్వామి వారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందజేశారు. వెంకన్నను దర్శించుకోవడం ఆనందంగా ఉందని జడ్జి వివరించారు.